కార్పొరేటర్ సాగి సంతోష్ కుమార్ పిలుపు.. 49వ డివిజన్లో రేపు ప్రభుత్వ పథకాల కోసం ప్రజా పాలన వార్డ్ సభ
రామగుండం 49వ డివిజన్లో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా రేపు (02-04-2026) ఉదయం 10 గంటలకు శారదా నగర్ గర్ల్స్ జూనియర్ కాలేజీలో వార్డ్ సభ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పథకాలైన మహాలక్ష్మి, రైతు భరోసా, ఇంది...