చెంగిచర్ల లో నిజాం కాలం నాటి రజాకార్ల అకృత్యాలు హైదరాబాద్ బోడుప్పల్ లోని చంగిచర్ల లో పిట్టల( ST)సామాజిక వర్గానికి చెందిన హిందువుల పై రంజాన్ వేళ మతోన్మాదుల అరాచకాలు.. హోలీ వేడుకలకు సిద్దమవుతున్న హిందూ మహిళలు, పురుషులపై మూడువందల మంది పైగా ముస్లింలు మూకుమ్మడి గా కర్రలు, రాడ్ల తో తీవ్రంగా దాడి చేశారు. ఈ దాడి లో గర్భవతి అయిన ఒక మహిళ కూడా తీవ్రంగా గాయపడింది. పిట్టల బస్తి లో సంఘటన పూర్వాపరాలు ఈ బస్తీ లో గుడిసెల్లో ఒక 30 సంచార జాతి పిట్టల సామాజిక వర్గానికి చెందిన హిందు కుటుంబాలు గుడిసెల్లో వుంటాయి. ప్రక్కనే ఇందిరమ్మ ఇళ్లలో ఆరు ముస్లిం.కుటుంబాలు నివాసం వుంటాయి, గతం లో కూడా వినాయక నిమజ్జనం కూడా చెయ్యనియ్యకుండా అడ్డుకునేవారు పోలీస్ వాళ్ళు.కూడా వీరికి న్యాయం చేసే వారు కాదు అని విమర్శలు కూడా వున్నాయి శ్రీరామ మందిర ప్రాణ ప్రతిష్ఠ జరిగిన రోజు కూడా అక్షతల వితరణ చెయ్యకుండా .అడుగడునా అడ్డుతగిలి ఘర్షణ వాతావరణం సృష్టించారు, ఆనాటి నిజాం పాలనలో రజాకార్ల లాగా బస్తీలోని మహిళ లుదారి వెంబడి వెళ్తున్నప్పుడు వారి పిరుదలపై కొడుతూ లైంగికంగా వేదించేవారు ముస్లిం యువకుల తల్లులు హిందు అమ్మాయిలను వాళ్ళ ఇందిరమ్మ ఇళ్లలోకి గుంజుకొని పొమ్మని ప్రోత్సహించేవారు ఇక్కడి బస్తీలో హిందువుగా జీవించడానికి నిజాం కాలం లో హిందువు ల్లా అడుగడుగునా సంఘర్షణ చెయ్యాల్సి వస్తుంది. ఈ విషయం.పై పోలీస్ స్టేషన్ కు పిర్యాదులు కూడా చేశారు కానీ ముస్లింల పై చర్యలు తీసుకోక పోగా పిట్టల సామాజిక వర్గాన్ని తిరిగి బెదిరించేవారు. హొలీ పండుగ రోజు కూడా హిందు పురుషులు అందరూ బయటకు వెళ్లారు బస్తీ లో ని మహిళలు కామదహనం చేస్తూ జై శ్రీరామ్ అనే పాట పెట్టుకొని నృత్యాలు చేస్తున్నారు ఆ మహిళలను కొద్దిమంది ముస్లిం యువకులు వీడియో లు తీస్తూ వెకిలిగా అరుస్తున్నారు దీన్ని గమనించిన ఒక హిందు యువకుడు వీడియో తీస్తున్న ముస్లిం లను వారించే ప్రయత్నం చేసాడు దాని కి గాని ఆ ముస్లిం యువకుడు హిందు యువకుడి పై దాడి చెయ్యడం జరిగింది వెంటనె ఆ దగ్గర్లో ఉన్న ఒక హిందు మహిళ ఎందుకు కొడుతున్నావు అని అడిగింది అప్పుడు ఆ ముస్లిం యువకుడు ఆ మహిళపై దాడి చేశారు వెంటనే ముస్లిం లు తమ వాళ్ళను మస్జీద్ నుండి పిలుచుకొని దాడి చెయ్యడం ప్రారంభించారు ఇస్లాం జిందాబాద్ నారా యే కి తగ్బీర్ అల్లహో అక్బర్ అనే యుద్ధ నినాదాలు చేసి ఈ భూమి మాది పాకిస్థాన్ భూమి అని గట్టిగా అరుస్తూ దాడి చెయ్యడం ప్రారంభించారు అప్పుడు గొడవ విషయం తెలుసుకున్న ఒక ఆరుగురు హిందు యువకులు గొడవ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు వెంటనే మస్జీద్ నుండి బయటకు వచ్చిన ముస్లిం లు సుమారుగా 3 వందలకు పై గా గుమిగూడి ఇండ్లల్లోకి వెళ్లి మరి మహిళలను బయటకు గుంజుకొని వచ్చి అత్యంత పాశవికంగా దాడి చెయ్యడం జరిగింది పెద్దపెద్ద రాళ్ల తో ముస్లింలు హిందువులపై దాడి చేసి చంపి వేసే ప్రయత్నం చేశారు ఈ దాడిలో ఒక.గర్భవతి అయిన మహిళ తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ప్రాణాయామ స్థితిలో హాస్పిటల్ లో కొట్టుమిట్టాడుతోంది. పసిపిల్లలపై కూడా దాడి చేశారు ఈ దాడి లో గాయపడిన ఒక మహిళ కు చిన్న పిల్లలు వుండడం తో ఇంట్లో చూసుకునే వారు ఎవరు లేకపోతే హాస్పిటల్ లో వైద్యం తీసుకోకుండా గాయాల బాధను పంటిబిగువున భరిస్తూ ఇంటి దగ్గరే వుండి బాధపడుతుంది , గొడవ జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్న ఇద్దరు పోలీస్ లు కూడా ఆపే ప్రయత్నం చేయకపోగా హిందువులపైనే లాఠీ చార్జీ చెయ్యడం జరిగింది ముస్లిం లు పోలీస్ లపై కూడా దాడి చెయ్యడం జరిగింది ఆ సమయం లో ఒక పోలీస్ బాత్రూమ్ లో దాక్కొన్నాడు అతన్ని కాపాడడానికి ఒక హిందు యువకుడు ఆ బాత్రూమ్ కు గడియ పెట్టి రక్షించడం జరిగింది.ఆ బస్తి లో అంబేద్కర్ విగ్రహం ఉంది ఈయనకూడా హిందువే అని అరుస్తూ ముస్లిం మూకలు అంబేద్కర్ విగ్రహం యొక్క ముక్కు, కళ్ళ అద్దాలు విరగగొట్టడం జరిగింది . పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా పోలీస్ స్టేషన్ సాక్షిగా హిందువుల పై ముస్లిం లు దాడి చేశారు అంతలోనే అక్కడికి చేరుకున్న భజరంగ్దల్ RSS హిందువాహిని, బీజేపీ వంటి తదితర హిందు సంస్థలు బాధితులకు అండగా నిలబడ్డారు దానికి కారణముగా హిందువులు బ్రతికి బయట పడ్డారు ఇంత జరిగినా ఈ ఘటనలో ముఖ్య కారకులు అయినా ముస్లిం దుండగుడు కలీమ్ మరియు 20 మంది కారకులు అయిన దుండగులను అరెస్ట్ చెయ్యేకపోగా అమాయక హిందువుల నే అరెస్ట్ చేశారు . దాడి చేసిన ముస్లిం లు బాధితుల కళ్ళ ముందే తిరుగుతూ బాధితులను మీరు ఏమి చెయ్యలేరు అంటూ ఎగతాళి చేస్తున్నారు ఈ బస్తీ వాళ్ళు నిత్యం పని చేసుకుంటేనే గానీ బ్రతికేవాల్లు అలాంటిది ఈ దాడి తరువాత.బయంతో.కొద్దిమంది వేరే ప్రాంతానికి వెళ్ళిపోయారు ఇంకొంతమంది బిక్కు బిక్కుమంటూ ప్రాణ బయం తో వున్నారు ఈ భయానక పరిస్థితులలో బయటనుండి బాధిత కుటుంబాల ను వాళ్ళ బంధువులను కలవడానికి వస్తే పోలీస్ వాళ్ళు వాళ్ళను కలువనీయకుండ అడ్డుకుంటున్నారు . అక్కడి స్థానిక.BRS కార్పొరేటర్ బాధితుల కు దైర్యం చెప్పే.ప్రయత్నం చెయ్యకుండా ఈ సంఘటన ను కప్పిపుచ్చే ప్రయత్నం చేసాడు . ఈ పరిస్థితి లో వాళ్లకు కేవలం హిందూ సంస్థలు మరియు బీజేపీ మాత్రమే అండగా నిలబడ్డాయి సేవా సంస్థ అయిన సేవాభరతి ద్వారా వాళ్లకు దినసరి సరుకులు మందులు అందించడం జరిగింది ఈ ఘర్షణ లలో మీడియా పాత్ర ఇంత ఘర్షణ జరుగుతున్న కేవలం సోషియల్ మీడియా , యూట్యూబ్ ఛానెల్స్ ద్వారానే బాధితుల ఆర్తనాదాలు, ఆక్రోధనలు బయట సమాజానికి వినిపించాయి ఏ ప్రముఖ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా లో బాధితుల ఆక్రందనలకు చోటు లేకుండా పోయింది. ఏది ఏమైనా రాజకీయ నాయకుల ఓటు బ్యాంక్ రాజకీయాల.కారణముగా హిందువు లు బాధితులు అయినప్పుడు వారి రోదనలు ఈ ప్రభుత్వానికి అరణ్య రోధనలే అవుతున్నాయి. భావజాలమే ప్రధానం కానీ భాదితులు కాదా ముస్లిం మూకలు హిందు మహిళలపై విచక్షణ రహితంగా దాడి చేస్తే మహిళా సంఘాల నాయకురాలు అయిన సంధ్య, దేవి,విమలక్క లాంటి తదిర వామపక్ష కుక్షీల మహిళా నేతలు ఇప్పటివరకు నోరు మేధపలేదు బడుగు బలహీన వర్గాల కష్టాల పై మొసలి కన్నీరు కార్చే ఎర్ర చొక్కా కమ్మీలకు ఈ బడుగు హిందు జీవుల గాయలనుండి రక్తం ఎర్ర రంగులో కాకుండా కాషాయం రంగులో కనబడ్డదా అందుకనే స్పందించడం లేదా అంటే ఈ సంఘటనలో బాధితులు హిందువులు నిందితులు ముస్లిం లు కాబట్టే నోరుమెదపడం లేదు అని విమర్శలు వస్తున్నాయి గతం లో కూడా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు బాధితులు హిందువులు అయినప్పుడు ఎప్పుడు నోరుతెరవలేదు , జై భీమ్ జై మీమ్ అని నినాదం ఇచ్చే దళిత్ ముసుగు వేసుకున్న దళిత సంఘాలు ఈ సందర్బంగా ఎక్కడ మాట్లాడకపోవడం అత్యంత దురదృష్టకరమైనది ఇందులోబాధితులు హిందువులు నిందితులు ముస్లిం లు కావడం వలనే నోళ్లు పెగలడం లేదు అని అనిపిస్తుంది , కేవలం భారతీయ జనతాపార్టీ తప్ప మిగిలన రాజకీయ పక్షాలు ఎవరు కూడా ఈ విషయం పై స్పందించడం లేదు ఎందుకంటే వాళ్లకు ముస్లిం ల ఓట్లు పడవు అనే భయం ఉన్నది . ముస్లిం ఓట్లకోసం వెంపర్లాడే వివిధ రాజకీయ పక్షాలు ఎవరు హిందు బాధితు లకు అండగా నిలబడడం లేదు. ఇక్కడ వాళ్ళ వాళ్ళ భావజాలమే ప్రధానం అవుతుంది తప్ప బాధితుల ఆర్తనాదాలు అరణ్య రోదనాలు లే అవుతున్నాయి
Comments 0