రాయికల్ మండలంలోని ఒడ్డేరా కాలనీ ప్రాథమిక పాఠశాలలో PSHM గా పదోన్నతి పొందిన బేతి మోహన్ రెడ్డి, బదిలీ పై రాయికల్ పాఠశాలకు వెళ్లిన బొల్లే గంగాధర్, దొంతి సతీష్ ల ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఒడ్డేర కాలనీ మాజీ సర్పంచ్ మన్నెగుండ్ల వెంకమ్మ ,నర్సయ్య, ఉప సర్పంచ్ బోదాసు సుజాత ,రాజేష్, ఎంపీటీసీ మందుల శ్రీను, AAPC చైర్మన్ నర్సవ్వ, కార్యదర్శి రాజేష్, ఉపాధ్యాయులు మహేష్, సుజాత, సుమలత, గ్రామ పెద్దలు, అశోక్, వెంకటి, పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.