మల్యాల //జనంగొంతు //పిబ్రవరి,25 మల్యాల మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన నేరెళ్ళ శ్రీనివాస్ గారిని విశాఖపట్నం లో జరిగిన కార్యవర్గ సమావేశంలో జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సంస్థ అధ్యక్షులు తుము రామచంద్రనాయుడు ఉమ్మడి కరీంనగర్ జాయింట్ సెక్రటరీ గా నేరెళ్ళ శ్రీనివాస్ ని నియమించారు.తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు ఇచ్చినందుకు కుల వ్యవస్థ నిర్ములనకు కృషి చేస్తాను అన్నారు. రామ చంద్రనాయుడు మాట్లాడుతూ ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఓటర్ కార్డ్ లలో లేని, ఉద్యోగ అప్లికేషన్లో వంటి వాటిల్లో కుల ప్రస్తావన ఎందుకు అని అన్నారు.కుల వ్యవస్థ నిర్ములన కోసం పని చేయాలి అని సూచించారు.
Comments 1
Ambati Sathish
Super coverage