ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారిని వారి నివాసంలో పంచాయతీ రాజ్, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారితో కలసి ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ గారు, ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి అత్రం సుగుణ గారు మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా శాలువాతో సత్కరించారు.అనంతరం జ్ఞాపికను అందజేశారు.ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థిగా ఆత్రం సుగుణ గారిని ప్రకటింటించినందుకు సిఎం గారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీ-పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్తు మల్లేష్ గారు తదితరులు ఉన్నారు.
Comments 0