------------------------------------------- మరో పదేళ్లు రేవంత్ రెడ్డి గారు CM గా ఉండి తెలంగాణ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలనీ ఓయూ నుండి మేడారం కు పాదయాత్ర చేస్తు వస్తున్న ఓయూ jac చైర్మన్ ఓరుగంటి కృష్ణ మిత్ర బృందం ను ఈ రోజు భువనగిరి నందు కలిసిన నాగారం మునిసిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముప్పు శ్రీనివాస్ రెడ్డి, మాజీ వార్డ్ మెంబర్ కిలారి శ్రీనివాస్ యాదవ్, దాసరి రామ్ రెడ్డి కలిసి శాలువా పూలమాలతో సత్కారించి అభినందనలు తెలపడం జరిగింది
Comments 0