రేవంత్ రెడ్డి మరో 10 యేండ్లు CM గా ఉండి తెలంగాణ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేసే క్రమంలో ఎలాంటి ఆటంకాలు రావొద్దని పాదయాత్ర చేస్తున్న ఓయూ జేఏసీ చైర్మన్ ఓరుగంటి కృష్ణ మిత్ర బృందానికి సంగిభావం తెలిపిన జిల్లా కిసాన్ సెల్ జనరల్ సెక్రెటరీ జంపాల ప్రభాకర్, గంగుల భద్రయ్య భావన ఋషి, గండి సాంబయ్య, ఏపూరి లక్ష్మి గార్లు మచ్చపూర్ లో స్వాగతం పలికి సంగీభావం తెలియజేసారు
Comments 0