దేశవ్యాప్తంగా కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న లోక్సభ ఎన్నికల నామినేషన్ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మొదటి రోజు భువనగిరి పార్లమెంటు సభ్యులుగా ఎన్నికవ్వడం కోసం నామినేషన్ వేసిన ప్రముఖ సామాజికవేత్త హైకోర్టు న్యాయవాది నర్రి స్వామి కుర్మ ఈ సందర్భంగా తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు లాయర్స్ పోరంపర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హైకోర్టు ప్రముఖ న్యాయవాది నరేష్ స్వామి కుర్మ గారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు సేవ చేయాలనే సంకల్పంతో బోనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలోని అత్యధిక జనాభా ఉన్న బడుగు బలహీన వర్గాల అభ్యర్థిగా భువనగిరి పార్లమెంటు అభ్యర్థిగా నామినేషన్ జరిగింది నేను జన్మించిన ప్రాంతం భువనగిరి పార్లమెంట్లో ఉండడం మా జన్మభూమి రుణం తీర్చుకోవాలని కల్పంతో నామినేషన్ వేయడం జరిగింది ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాల బిడ్డ బోనగిరి నియోజకవర్గ ప్రజలందరూ మీ అమూల్యమైనటువంటి ఓట్లు వేసి గెలిపిస్తే పార్లమెంట్లోని గొంతు వినిపిస్తానని తెలియజేశారు **నర్రి స్వామి కురుమ బయోడేటా** పేరు: నర్రి స్వామి కురుమ తండ్రి పేరు: నర్రి భగవంతుయ్య వయసు: 36 సంవత్సరాలు విద్యాభ్యాసం: MBA(HR),B.SC(BIO-TECH),LL.B వృత్తి: హైకోర్టు న్యాయవాది ప్రవృత్తి: సామాజిక సేవ భార్య: నర్రి పుష్పలత సంతానం: ఒక కూతురు ఒక కుమారుడు నిర్వహించిన సామాజిక బాధ్యత: 1.బీసీ విద్యార్థి సంఘం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా 2. సైఫాబాద్ పి.జి కాలేజీ ఏబీవీపీ కళాశాల లీడర్ 3. బీసీ విద్యార్థి సంఘం ఉమ్మడి రాష్ట్రాల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి 4. బీసీ సంఘర్షణ సమితి ఉమ్మడి రాష్ట్రాల యువజన విభాగం అధ్యక్షునిగా 5. తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు 6. లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి 7. చౌటుప్పల్ కోర్ట్ బార్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ నెంబర్2023-2024 (ఎలక్టెడ్) 8. చౌటుప్పల్ కోర్ట్ బారసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ లైబ్రరీ సెక్రెటరీ 2024-2025 ప్రస్తుత కమిటీ 9. మునుగోడు నియోజకవర్గ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి 10. రాష్ట్రవ్యాప్తంగా అనేకమైనటువంటి సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి అనేక సంస్థలకు అనేక పార్టీలకు లీగల్ అడ్వైజర్గా విశేషమైన సేవను అందిస్తున్నారు
Comments 0