తెలంగాణ కొత్త గవర్నర్‌గా శ్రీ సిపి రాధాకృష్ణన్‌ నియమితులయ్యారు. వీరికి అపారమైన సామాజిక అనుభవం గలదనే ఉద్రాదేశ్యం లో రాధాకృష్ణన్ గారిని గవర్నర్ గా నియమించినట్లు తెలుస్తోంది.