హనుమకొండ జిల్లా మేడారం మహా జాతరకు సంబంధించి భక్తుల సమర్పించిన కానుకలను దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో భారీ భద్రత నడుమ సీసీటీవీ నిఘాలో నేడు లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. సుమారు 518 హుండీలను 10రోజులపాటు లెక్కించనున్నారు. కాగా లెక్కించిన నగదును ఏ రోజుకు ఆ రోజు బ్యాంకులో జమ చేయనున్నఅధికారులు. ఈసారి మేడారం ఆదాయం పెరగొచ్చు అని అధికారులు అంచనా వేస్తున్నారు...
Comments 0