హనుమకొండ జిల్లా మేడారం మహా జాతరకు సంబంధించి భక్తుల సమర్పించిన కానుకలను దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో భారీ భద్రత నడుమ సీసీటీవీ నిఘాలో నేడు లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. సుమారు 518 హుండీలను 10రోజులపాటు లెక్కించనున్నారు. కాగా లెక్కించిన నగదును ఏ రోజుకు ఆ రోజు బ్యాంకులో జమ చేయనున్నఅధికారులు. ఈసారి మేడారం ఆదాయం పెరగొచ్చు అని అధికారులు అంచనా వేస్తున్నారు...
నకిలీ నంబర్ ప్లేట్ వాడుతున్న వ్యక్తి అరెస్ట్: చార్మినార్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్
May 30, 2026Your experience on this site will be improved by allowing cookies.