బిసి లకు కార్పొరేషన్ సబ్సిడీ ఋణం మంజూరు పై ప్రజా నాయకుడు గౌరవముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి కి , విజ్ఞప్తి.. పెద్ద పల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం 1969నుంచి ప్రత్యేక రాష్ట్రము (తెలంగాణ )వస్తే బ్రతుకులు బాగు పడతాయి అనుకున్న ప్రజలకు తెరాస పార్టీ అధినేత శ్రీ కెసిఆర్ గారు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేస్తే నమ్మిన మా బిసి బిడ్డలు తెలంగాణ వచ్చుడో -నేను సచ్చుడో అనుకోని శ్రీకాంత్ చారి స్వర్గీయ కొండా లక్షమన్ బాపూజీ ప్రైఫెసర్ జయశంకర్ గారు పోరాటం చేస్తే వచ్చిన తెలంగాణ కి జూన్ 2-2014న ముఖ్యమంత్రి ఐన శ్రీ కెసిఆర్ గారి పాలన లో బిసి ల బ్రతుకులు బాగు పడకపోవడం మా బిసి ఐన గవర్నర్ మేడం dr శ్రీమతి తమిళ సై ను గౌరవించక పోవడం బిసి బందు పథకం మంజూరు చేస్తాం అనిహామీ ఇచ్చి నెరవేర్చక పోవడం తెలంగాణ రాష్ట్ర ము కోసం పోరాటం చేసిన నేత లకి పదవులు ఇవ్వక అధికారకాంక్ష తొ వ్యవహరించిన కెసిఆర్ పాలనపై ప్రజలు తీవ్ర ఆగ్రహం తొ నవంబర్ 30న జరిగిన శాసన సభ ఎన్నికల్లో ప్రజలు అధికారం లోనుంచి దించడం శ్రీ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ని అధికారం లోకి తేవడానికి చేసిన కృషిని గమనించిన ప్రజలు సిఎం శ్రీ రేవంత్ రెడ్డి ప్రజా పాలన లో సమస్య లు పరిష్కారం అవడం ఆరు గ్యారెంటీ లని పక్క గా అమలు చేసేందుకు కృషి చేస్తున్న సిఎం శ్రీ రేవంత్ రెడ్డి గారి ప్రజా పాలన ను ప్రజలు హర్షించడం పై సిఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు మా బిసి ల బ్రతుకులు బాగుచేసేందుకు బిసి బందు పథకం ద్వారా నిరుద్యోగ నిరుపేద బిసి యువత కి ఐదు లక్షల రూపాయలు వంద శాతం రాయితి తొ మంజూరు చేసి బిసి బంధువు కావాలి అని గౌరవసిఎం శ్రీ రేవంత్ రెడ్డి నివాసం జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 2హైదరాబాద్ 500034కి లేక రాస్తు మా బిసి ల పట్ల కారుణ్యం చూపాలి అని పత్రిక ముకంగా విజ్ఞప్తి చేస్తున్నము నమస్కారం లతో డాక్టర్ జనగామ రవి బిసి సంక్షేమ తెలంగాణ రాష్ట్ర ప్రచారకార్యదర్శి కాల్వాశ్రీరాంపూర్ మండలం పెద్ద పల్లి జిల్లా 2కొలిపాక శ్రీనివాస్ అఖిల భారత పద్మశాలి సంఘముఅధికారప్రతినిధి హైదరాబాద్
Comments 0