మల్యాల// జనంగొంతు // నేరెళ్ళ శ్రీనివాస్ మల్యాల మండలం ముత్యంపేట గ్రామంలో సోమవారం రోజున హిందూ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహవి ష్కరణ చేసిన విగ్రహ దాత డాక్టర్ మహేష్ రెడ్డి,శ్రావ్య గారు ప్రాంభించి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ముత్యంపేట గ్రామ మాజీ సర్పంచ్ బద్దం తిరుపతి రెడ్డి, ఉపసర్పంచ్ కొండ బత్తిని త్రినాథ్, ఎంపీటీసీ సామల రేణుక - దేవరాజం, మాజీ ఎంపీపీ దారం ఆదిరెడ్డి, మ్యాక లక్ష్మణ్, బాలే వంశీ,గుర్రం మల్లేశం, చత్రపతి శివాజీ సేన సభ్యులు, బజరంగ్ సేన సభ్యులు, శివ శక్తి సభ్యులు, వివిధ సంఘాల నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు .
Comments 0