రాయికల్ //జనం గొంతు//ప్రవీణ్. జి రాయికల్ మండలంలోని ఇటిక్యాల ఆదర్శ పాఠశాలలో ఇంటర్మీడియట్ సెకండియర్ విద్యార్థులకు వీడ్కోలు సమావేశం నిర్వహించడం అయినది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తమ అనుభవాలను జూనియర్ ఇంటర్ విద్యార్థులతో పంచుకోవడం జరిగింది. జూనియర్ ఇంటర్ విద్యార్థులు వివిధ రకాల గేమ్స్ ను సీనియర్ విద్యార్థులకు నిర్వహించడమైనది . ఈ సమావేశంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సమావేశంలో ప్రిన్సిపల్ శ్రీధర్ మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది.
Comments 0