జనంగొంతు//డెస్క్//ఈ ప్రపంచం మొత్తం మీద లేజర్ ఆయుధం కలిగిన ఏకైక దేశం అమెరికా కాగా రెండవ దేశంగా భారత్ మారబోతోంది. ఈమేరకు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో DRDO దుర్గా 2 పేరుతో లేజర్ ఆయుధం తయారు చేసింది. దీంతో ఎటువంటి బాలిస్టిక్ మిస్సైల్ ,కౄయిజ్ మిస్సైల్, యుద్ధ విమానాలు, డ్రోన్స్ నైనా క్షణాల్లో బస్మీపటలం చేయగల అదునాతన పరిజ్ఞానం ఈ లేజర్ వెపన్ సొంతం. కాగా వచ్చే నెలలోనే దీనిని పరీక్షంచనున్నారు. దీనితో భారత్ శత్రుదుర్బేంద్యంగా మారడం ఖాయం.