పెద్దపెల్లి జిల్లా ఓదేల మండల పరిషత్ మండల వైస్ ఎంపీపీగా. పల్లె కుమార్ గౌడ్ గత సంవత్సరం మృతిచెందగా వైస్ ఎంపీపీ. ఖాళీ కావడంతో. జిల్లా ఎన్నికల అధికారి జిల్లా ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ తిరుపతి రావు, అధ్యక్షతన. ఎన్నికలు నిర్వహించగా. 11 మంది ఎంపీటీసీలకు గాను 7 మంది ఎంపీటీసీలు హాజరు కాగా 6 గురు (బిఆర్ఎస్) ఎంపీటీసీలు జీల తిరుపతి యాదవ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు, తిరుపతి యాదవ్ ను పలువురు ప్రజాప్రతినిధులు నాయకులు ఘనంగా సన్మానించారు,సందర్భంగా తిరుపతి యాదవ్ మాట్లాడుతూ తన ఎన్నికల సహకరించిన మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఎంపిటిసి లకు కృతజ్ఞతలు తెలుపుతూ రానున్న రోజుల్లో తన పదవికి న్యాయం చేస్తానని వారన్నారు, ఈ కార్యక్రమంలోఎంపీడీవో తిరుపతి, ఎంపీఓ వాజిద్ ,ఎంపీపీ కూనారపు రేణుకాదేవి, జడ్పిటిసి గంట రాములు యాదవ్, బి ఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు ఐ రెడ్డి వెంకట్ రెడ్డి , ఆరెల్లి సరోజన మొండయ్య గౌడ్ ,రెడ్డి స్వరూప శ్రీనివాస్ గౌడ్,సరోజన కిషన్ రెడ్డి, పద్మావతి ఇంద్రారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Comments 0