ఫిబ్రవరి 24న, భారత ప్రభుత్వం న్యాయ సంహిత బిల్లు ద్వారా 10 సంవత్సరాల జైలు శిక్ష విధించే సెక్షన్ 106(2)ని అమలు నిర్ణయించటం జరిగింది. ఇట్టి బిల్లును వ్యతిరేకిస్తూ భారతీయ ప్రైవేట్ రవాణా మజ్దూర్ మహా సంఘ్ (BPTMM) జనవరి 2 మరియు 3 తేదీలలో దేశవ్యాప్త సమ్మె మరియు ఆందోళనను నిర్వహించింది మరియు జనవరి 3, 2024న ఆర్టికల్ 106(2)ని రద్దు చేయాలని కేంద్ర హోంమంత్రికి లేఖ రాసింది. దీనిని దృష్టిలో ఉంచుకుని BMS జాతీయ అధ్యక్షుడు శ్రీ హిరణ్‌మయ్ పాండ్యా మరియు జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ రవీంద్ర హింటేలతో భారత ప్రభుత్వం చర్చించి, న్యాయ సంహిత బిల్లులోని సెక్షన్ 106(2)ని అమలు చేయకూడదని 811 GO ను 24 పైబ్రవరి విడుదల చేయడం సంతోషం. భారత ప్రభుత్వానికి భారతీయ ప్రైవేట్ ట్రాన్స్ పోర్ట్ మజ్దూర్ మహా సంఘ్ ధన్యవాదాలు తెలియ చేస్తున్నది .కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన న్యాయ సంహిత కోడ్ బిల్లు 106(2)ని రద్దు చేయాలని BPTMM ఉద్యమంలో పాల్గొన్న అన్ని రాష్ట్రాల డ్రైవర్లు మరియు కార్మికులకు అభినందనలు కృత్ఞతలు. ఇట్లు ఆశిమ్ దత్తా జాతీయ అధ్యక్షుడు BPTMM రవిశంకర్ అల్లూరి జాతీయ ప్రధాన కార్యదర్శి BPTMM 8247016692