గోదావరిఖని 1టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి చుట్టప్రక్కల ప్రాంతాల నుండి తక్కువ ధరలకు కొనుగోలు చేసి పిడియస్ బియ్యన్ని అక్రమ రవాణా చేస్తున్న వారిని టాస్క్ ఫోర్సు సిబ్బంది శ్రీనివాస్, ప్రకాష్,అఖిల్లోద్దీన్, మల్లేష్ లు కలిసి కళ్యణ్ నగర్ వద్ద తనిఖీ నిర్వహించి AP 15TA 1957 టాటా ACE ట్రాలీ ను ఆపి తనిఖీ చేయగా బ్యాగ్ లలో నింపి ఉన్న పిడియస్ రైస్ సుమారు 25 క్వింటాళ్ల గుర్తించి వాటిని స్వాధీన పరుచుకొని ట్రాలీ లో ఉన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకోని తదుపరి విచారణ నిమిత్తం గోదావరిఖని 1టౌన్ పోలీస్ స్టేషన్ వారికీ అప్పగించినట్లు, నిందితుల వివరాలు 1) చింతల రాజేందర్ s/o పుల్లయ్య, 30 yrs , బుడిగె జంగం, ఎన్టీఆర్ నగర్, మంచిర్యాల. 2) చిప్పకుర్తి ప్రవీణ్ s/o లింగయ్య, మాది 22 yrs, ఎన్టీఆర్ నగర్, మంచిర్యాలగా పత్రికా ప్రకటనలో తెలియజేశారు.