జనంగొంతు,మంగపేట, జయరాజు మంగపేట మండలం కస్తూరి బాయి వృద్దాశ్రమంకు ప్రజా సేవ చారి టబుల్ ట్రస్ట్ ఆధ్వ ర్యంలో 25 కేజీ బియ్యం, పండ్లు,స్వీట్స్ పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ప్రజాసేవ చారిటబుల్ ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు కుడుముల లక్ష్మి నారాయణ మాట్లాడు తూ ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనాతో ఈ ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నా రు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ గుడివాడ శ్రీహరి, గౌరవ సలహాదరులు గుండేటి రాజు యాదవ్,చల్లగురుగుల తిరుపతి,సాధనపల్లి కరివర్ధన్,గౌని రమేష్,పిల్లల మర్రి వేణు,ముప్పారాపు సందీప్,మూగల రాము, సాయి,తదితరులు పాలుగోన్నారు.
Comments 0