ఈరోజు మాజీ స్పీకర్ స్వర్గీయ *శ్రీపాద రావు గారి 87వ జయంతి సందర్భంగా పన్నూరు ఎంపిటిసి చిందం మహేష్ ఆధ్వర్యంలో గడ్డం శ్రావణ్ కుమార్ F&A ఎస్సి లైజర్ ఆఫీసర్ గారి చేతుల మీదుగా పన్నూరు గ్రామపంచాయతీ పరిధిలో గల 50 మంది పేదలకు బిర్యానీ ప్యాకెట్లు పంచడం జరిగింది . ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తాటి సతీష్ గౌడ్ పెరమళ్ళ ప్రసాద్ గౌడ్, గంధం రమేష్, musthyala శ్రీనివాస్ ,గంధం శ్యాం, మరియు పన్నుర్ విలేజ్ యూత్ ప్రెసిడెంట్ అజయ్, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు......