పగిడిద్దరాజు దేవాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి వర్యులు డాక్టర్ సీతక్క గారు ఈ రోజు మహబూబాబాద్ జిల్లా ములుగు నియోజక వర్గం లోని గంగారాం మండలం పునుగొండ్ల గ్రామములో పగిడిద్దరాజు దేవాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించిన పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క గారు అనంతరం జాతరకు పకడ్బందీగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామని మంత్రి గారు అన్నారు ఈ కార్యక్రమంలో ఐటిడిఎ పిఓ అంకిత్ ఐఎఎస్,మేడారం ట్రస్ట్ బోర్డు చైర్మన్ అర్రెమ్ లచ్చు పటేల్,పూజారులుతో పాటు స్థానిక ఎంపీపీ,జెడ్పీటీసీ లు మండల అధ్యక్షులు ఎంపీటీసీలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు
రేవంత్ రెడ్డి మరో 10 యేండ్లు CM గా ఉండి తెలంగాణ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేసే క్రమంలో ఎలాంటి ఆటంకాలు రావొద్దని పాదయాత్ర చేస్తున్న ఓయూ జేఏసీ చైర్మన్ ఓరుగంటి కృష్ణ మిత్ర బృందానికి సంగిభావం తెలిపిన జిల్లా కిసాన్ సెల్ జనరల్ సెక్రెటరీ జంపాల ప్రభాకర్, గంగుల భద్రయ్య భావన ఋషి, గండి సాంబయ్య, ఏపూరి లక్ష్మి గార్లు మచ్చపూర్ లో స్వాగతం పలికి సంగీభావం తెలియజేసారు
కుంభమేళా శ్రీ సమ్మక్క సారలమ్మ వన దేవతలను దర్శించుకోవడానికి దేశ నలుమూలల నుండి లక్షలాదిగా భక్తులు తరలి వస్తున్నారు కన్నెపెల్లి లో సారలమ్మ ప్రధాన పూజారిని పరామర్శించిన మంత్రి సీతక్క శ్రీ సమ్మక్క సారలమ్మ ఆదివాసి మ్యూజియం లో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభం -నేటి నుంచి మహా ఘట్టం వనం నుండి జనం లోకి వన దేవతలు -భక్తులకు దర్శనం ఇబ్బందులు లేకుండా క్యు లైన్లు ఏర్పాటు చేశాం -సామాన్య ప్రజలే మకు విఐపి వీవీఐపీలు లు -మేడారం వచ్చే మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ప్రయాణం కల్పిస్తుంది -ఈ నెల 23న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేడారం సమ్మక్క సారలమ్మ లను దర్శించుకుంటారు
Your experience on this site will be improved by allowing cookies.