సహృదయు ఫౌండేషన్ ఆధ్వర్యం లో శుక్రవారం రోజున గంగుల శ్రీనివాస్ సారిక 12వ పెళ్లి రోజు సందర్భంగా రాయికల్ మండలం మైతాపూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో దంపతులు 40 పరీక్ష ప్యాడ్స్ పెన్నుల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో స్కూల్ హెడ్ మాస్టర్ మోహన్ రెడ్డి, ఉపాధ్య యులు గంగరాజం ,నర్సయ్య ఫౌండేషన్ సభ్యులు గంగుల శ్రీనివాస్, మహేష్, వెంకటేష్,అభి, రాజు ,రాము తది తరులు పాల్గొన్నారు