జనంగొంతు/గోదావరిఖని/అంబటి సతీష్/ రామగుండం కార్పొరేషన్ పరిధిలోని గోదావరి నది ఒడ్డున గల సమ్మక్క సారక్క జాతర ఘనంగా ప్రారంభించిన ఎమ్మెల్యే దంపతులు. ఈ జాతరకి గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో నుండి వేలాది మందిగా జాతరకి హాజరవుతారని వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు కార్పొరేషన్ మరియు సింగరేణి సంస్థ వారి సహకారంతో కల్పించామని ఎమ్మెల్యే ఈ సందర్భంగా తెలియజేశారు.