రాయికల్ పట్టణంలోని లక్ష్మి గార్డెన్ లో గ్రీన్ వుడ్ హై స్కూల్ అన్యువల్ డే మరియు వీడ్కోలు వేడుకను ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల సంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన తాహాసిల్దర్ మహమ్మద్ అబ్దుల్ ఖయ్యాం మాట్లాడుతు.. విభిన్నమైన విలువలతో కూడిన విద్య విధానం అవలంభిస్తు విద్యార్థులలో విద్యతో పాటు సామాజిక ,సాంఘిక ,సాంసృతిక ,ఆధ్యాత్మిక దేశం పట్ల భక్తి,భాధ్యత లతో విలువలను నేర్పుతూ విద్యార్థులకు క్రమ శిక్షణ తో కూడిన విద్యను అందిస్తూ విద్యార్థుల భవిష్యత్ బంగారు బాటలు వేస్తున్న గ్రీన్ వుడ్ హై స్కూల్ యాజమాన్యం విద్యా విధానం అభినందనీయం అని అన్నారు. పట్టణ పురపాలక సంఘం చైర్మన్ మోర హన్మండ్లు మాట్లాడుతు పాఠశాల స్థాయి విద్యానే విద్యార్థులకు కీలకం అని చిన్నప్పటిని నుండి తల్లి తండ్రులు విద్యార్థులను శ్రద్దతో చదివి పించుకోవాలని ,మా అమ్మ నన్ను క్రమశిక్షణతో జీవితం అంటే ఏమిటో నేర్పింది అని నన్ను కష్ట పాడి చదివించడం వలన నేను లెక్చరర్ గా అనేక విద్యార్థులను జీవితాలను బంగారు మాయం చేశామని ,నా పిల్లలను ఇద్దరు డాక్టర్ లను ఒకరిని వ్యాపారవేత్తను చేశానాని ఇప్పుడు రాయికల్ పట్టణానికి చైర్మన్ ముందు మాట్లాడే అవకాశం లభించడం ఆనాడు మా అమ్మ చదివు చెప్పించడం వలననే అని అన్నారు తెలుగుకు ఆంగ్ల పాఠశాలలో ప్రాధాన్యత ఇవ్వాలి ప్రెవేట్ పాఠశాలలో ఇంగ్లీష్ విద్యాతో పాటు తెలుగు విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని భవిష్యత్ తారలతో తెలుగు అంతరించే అవకాశం ఉందని ఆంగ్ల మధ్యమ పాఠశాలలో తెలుగు భాషకు కూడ నేర్చాలని వైస్ చైర్మన్ రాయికల్ పురపాలక సంఘం గండ్ర రమాదేవి సూచించారు . ఈ కార్యక్రమంలో ఎంపిపి లావుడ్య సంధ్యారాణి , జెడ్పి టిసి అశ్విని జాదవ్, ప్రెస్ క్లబ్ జే ఏ సి అధ్యక్షులు వాసరి రవి, ఉపాధ్యక్షులు చింతకుంట సాయికుమార్ ,ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్, సంయుక్త కార్యదర్శి గంగాధరి సురేష్ ,పాఠశాల కరస్పాండెంట్ మిట్ట పెల్లి మహేష్ , హెడ్మాస్టర్ సారాలా రాజేష్, డైరెక్టర్ కాకెర శ్రీనివాస్ ,ఉపాధ్యాయ బృందం, తల్లిదండ్రులు , విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
2023-24 విద్యా సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియేట్ వొకేషనల్ ద్వారా సర్ఫికేట్ కోర్సులకు దరఖాస్తుల స్వీకరణ జరుగుతుంది అని గురు వారం ఒక ప్రకటన లో పేర్కొన్నారు. తమ అకాడమీ లో కొర్సులు ల్యాండ్ సర్వేయర్(6నెలలు) ,బ్యూటిషన్ (3నెలలు), ప్రీ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్(9నెలలు) ,కోర్స్ కోర్సులకువిద్య సంవత్సరానికి అడ్మిషన్లు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.ఈ అవకాశాన్ని నిరుద్యోగులు విద్యార్థిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పదో తరగతి పాసైన వారు, ఆ పై చదివిన వారందరికీ అవకాశం ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ల్యాండ్ సర్వేర్ కోర్సులకు బ్యూటిషన్ మరియు ప్రీ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్ కోర్సులకు మంచి భవిష్యత్తు ఉందని తెలిపారు. స్వల్పకాలిక వృత్తి విద్య కోర్సులకు ప్రవేశాలు విడుదల ప్రభుత్వ గుర్తింపు పొందిన ఇంటర్మీడియట్ బోర్డు ద్వారా సర్టిఫికెట్లు జారీ చేసినట్లు తెలిపారు. స్వల్పకాలిక కోర్సులు పూర్తిచేసి ప్రభుత్వ మరియు ప్రైవేటు సంస్థలు ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు పొందవచ్చన్నారు. అడ్మిషన్ కావాలనుకున్నవారు అడ్మిషన్ల కి చివరి మార్చ్ 15 వరకు చివరి తేదీ మరిన్ని వివరాలకు లక్ష్యా డిస్టెన్స్ అకాడమీ నయానగర్ ,కోదాడ ,బ్రిలియంట్ స్కూల్ పక్కన ఫోన్ నంబర్లకు 9542107771 , 7981528312 సంప్రదించాలని కోరారు.
*ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్ కోర్స్(pttc )* *ల్యాండ్ సర్వేయర్* *బ్యూటీషన్* కి * *స్పాట్ అడ్మిషన్లకు చివరి తేదీ ఏప్రిల్ 01వరకు కలదు* 2023 -24 విద్యా సంవత్సరానికి తెలంగాణ స్టేట్ ఇంటర్మీడియట్ ఒకేషనల్ ఎడ్యుకేషన్ ద్వారా వృత్తి విద్య సర్టిఫికెట్ కోర్సులకు అడ్మిషన్ల ప్రారంభమైనట్లు కోదాడ లక్ష్య ఎడ్యుకేషన్ అకాడెమీ కోఆర్డినేటర్ అనంతుల సతీష్ శనివారం ఒక ప్రకటన లో పేర్కొన్నారు. తమ అకాడమీ లో కొర్సులు ల్యాండ్ సర్వేయర్(6నెలలు) ,బ్యూటిషన్ (3నెలలు), ప్రీ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్(9నెలలు) ,కోర్స్ కోర్సులకువిద్య సంవత్సరానికి అడ్మిషన్లు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.ఈ అవకాశాన్ని నిరుద్యోగులు విద్యార్థిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పదో తరగతి పాసైన వారు, ఆ పై చదివిన వారందరికీ అవకాశం ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ల్యాండ్ సర్వేర్ కోర్సులకు బ్యూటిషన్ మరియు ప్రీ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్ కోర్సులకు మంచి భవిష్యత్తు ఉందని తెలిపారు. స్వల్పకాలిక వృత్తి విద్య కోర్సులకు ప్రవేశాలు విడుదల ప్రభుత్వ గుర్తింపు పొందిన ఇంటర్మీడియట్ బోర్డు ద్వారా సర్టిఫికెట్లు జారీ చేసినట్లు తెలిపారు. స్వల్పకాలిక కోర్సులు పూర్తిచేసి ప్రభుత్వ మరియు ప్రైవేటు సంస్థలు ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు పొందవచ్చన్నారు. అడ్మిషన్ కావాలనుకున్నవారు అడ్మిషన్ల కి చివరి తేదీ ఏప్రిల్ 01 వరకు స్పాట్ అడ్మిషన్లు వున్నవి మరిన్ని వివరాలకు లక్ష్యా డిస్టెన్స్ అకాడమీ నయానగర్ ,కోదాడ ,బ్రిలియంట్ స్కూల్ పక్కన ఫోన్ నంబర్లకు 9542107771 , 7981528312 సంప్రదించాలని కోరారు.
రాయికల్ మండలం మూటపెల్లి గ్రామం లో చిన్ననాటి గురువు మారంపెల్లి నర్సయ్య సారు దీన పరిస్థితికి చలించిన పూర్వ విద్యార్థులు (7వ తరగతి 2000-2001 బ్యాచ్ ) ఉపాధ్యాయుని కావాల్సిన 20వేల విలువగల నిత్యావసర వస్తువులు, బియ్యం, సిలిండర్ పప్పులు, సబ్బులు, కూరగాయలు, బట్టలు, నగదును సహాయంగా అందించడం జరిగింది. ఇట్టి కార్యక్రమాల్లో విద్యార్థులు బండి దిలీప్,గుండ సురేష్, దాసరి రాజేందర్, బట్టు భూమేష్ ,మధసు లక్ష్మి నరసయ్య,ముకుంద భరత్ మరియు గ్రామ మాజీ సర్పంచ్ బెక్కం తిరుపతి పాల్గొన్నారు.
Your experience on this site will be improved by allowing cookies.