రాయికల్ పట్టణానికి చెందిన కీ"శే " అందె రాజగంగు 11వ వర్ధంతి సందర్భంగా నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేసి, అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సేవా కార్యక్రమాల్లో కీ"శే " అందె రాజగంగు భర్త అందే భూమయ్య తనయుడు అందె రంజిత్తో పాటు కుటుంబ సభ్యులు పాల్గొని, పేదల ఆకలి తీర్చడం, అవసరమైన వారికి దుప్పట్లు అందించడం ద్వారా మానవతా విలువలను చాటారు.
Your experience on this site will be improved by allowing cookies.