రాయికల్ పట్టణానికి చెందిన కీ"శే " అందె రాజగంగు 11వ వర్ధంతి సందర్భంగా నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేసి, అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సేవా కార్యక్రమాల్లో కీ"శే " అందె రాజగంగు భర్త అందే భూమయ్య తనయుడు అందె రంజిత్తో పాటు కుటుంబ సభ్యులు పాల్గొని, పేదల ఆకలి తీర్చడం, అవసరమైన వారికి దుప్పట్లు అందించడం ద్వారా మానవతా విలువలను చాటారు.
నకిలీ నంబర్ ప్లేట్ వాడుతున్న వ్యక్తి అరెస్ట్: చార్మినార్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్
May 30, 2026Your experience on this site will be improved by allowing cookies.