|
modi add 1

రాయికల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆధార్ నమోదు కేంద్రం ప్రారంభం

రాయికల్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో ఆధార్ నమోదు కేంద్రాన్ని రాయికల్ మండల విద్యాధికారి శ్రీపతి రాఘవులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ ,మండల ప్రజలు ,విద్యార్థులు ఆధార్ నమోదు కేంద్రం లో అందించే సేవలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆధార్ నమోదు కేంద్రం నిర్వాహకులు గంట్యాల ప్రవీణ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

By Gantyala Praveen | January 24, 2025 | 0 Comments

Hot Categories

2
1
6
1