రాయికల్ //జనం గొంతు//ప్రవీణ్. జి రాయికల్ మున్సిపల్ కమిషనర్ గా భాద్యతలు చేపట్టిన జగదీశ్వర్ గౌడ్ ను గోపా మండల శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు బత్తిని నిరంజన్ గౌడ్, పొన్నం రమేష్ గౌడ్, పెగ్గర్ల నర్సయ్య, పోతవేణి సురేష్,కైరమ్ సత్యం గౌడ్, మోసరపు సంతోష్ గౌడ్, ఎనుగందుల శ్రీనివాస్ గౌడ్ లు శుభాకాంక్షలు తెలిపారు.
Your experience on this site will be improved by allowing cookies.