|
modi add 1

గోపా ఆధ్వర్యంలో ఘన సన్మానం

రాయికల్ //జనం గొంతు//ప్రవీణ్. జి రాయికల్ మున్సిపల్ కమిషనర్ గా భాద్యతలు చేపట్టిన జగదీశ్వర్ గౌడ్ ను గోపా మండల శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు బత్తిని నిరంజన్ గౌడ్, పొన్నం రమేష్ గౌడ్, పెగ్గర్ల నర్సయ్య, పోతవేణి సురేష్,కైరమ్ సత్యం గౌడ్, మోసరపు సంతోష్ గౌడ్, ఎనుగందుల శ్రీనివాస్ గౌడ్ లు శుభాకాంక్షలు తెలిపారు.

By NYALAKONDA ANIL DESAI | February 21, 2024 | 0 Comments

Hot Categories

2
1
6
1