రాయికల్ //జనం గొంతు//ప్రవీణ్. జి రాయికల్ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో గురువారం ఎంపీడీవో గా బి. చిరంజీవి బాధ్యతలు స్వీకరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ నుండి రాయికల్ మండలానికి బదిలీ పై వచ్చి బాధ్యతలు స్వీకరించినారు. ఈ సందర్భంగా ఎంపీడీవో చిరంజీవి మాట్లాడుతూ ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా వచ్చి తమకు తెలియజేయాలని వాటిని పరిష్కరించే దిశగా తాము కృషి చేయడం జరుగుతుందని అన్నారు. మండలంలోని అధికారులు ప్రజాప్రతినిధులు సహకరించాలని అన్నారు.
Your experience on this site will be improved by allowing cookies.