కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 25వ డివిజన్ ప్రజలు గత 20 సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న ప్రధాన రోడ్డు మరియు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను శరవేగంగా చేయమని మున్సిపల్ అధికారులను ఆదేశించిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కి,సహకరిస్తున్న అధికారులకు 25 వ డివిజన్ కార్పొరేటర్ నగునూరి సుమలత రాజు ప్రత్యేక ధన్యవాదాలు పత్రికా ప్రకటనలో తెలియజేశారు.
Your experience on this site will be improved by allowing cookies.