|
modi add 1

ఘనంగా ఎల్లమ్మ తల్లి బోనాలు

రాయికల్ //జనం గొంతు//ప్రవీణ్. జి రాయికల్ మండలం కిష్టంపేట గ్రామంలో ఎల్లమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. ఐదు సంవత్సరాల ఓసారి గౌడ మరియు మాదిగ సామాజిక వర్గాలకు చెందిన సనాతన సాంప్రదాయం అనుసరించి ఈ పూజా కార్యక్రమలు నిర్వహించారు. ఎల్లమ్మ తల్లికి బోనాలు సమర్పించి సల్లంగా చూడమంటూ వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో చల్లా శ్రీనివాస్, కట్ట సురేష్, భుమగౌడ్, చల్ల శంకరయ్య,నర్సయ్య,బలు,చల్ల శేఖర్ గౌడ్,ఎస్సీ సంఘాల నాయకులు మారం పెల్లి రవి,నక్క రాజశేఖర్, లక్ష్మణ్, రాజం తదితరులు పాల్గొన్నారు.

By NYALAKONDA ANIL DESAI | February 20, 2024 | 0 Comments

Hot Categories

2
1
6
1