రాయికల్ //జనం గొంతు//ప్రవీణ్. జి రాయికల్ మండలం కిష్టంపేట గ్రామంలో ఎల్లమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. ఐదు సంవత్సరాల ఓసారి గౌడ మరియు మాదిగ సామాజిక వర్గాలకు చెందిన సనాతన సాంప్రదాయం అనుసరించి ఈ పూజా కార్యక్రమలు నిర్వహించారు. ఎల్లమ్మ తల్లికి బోనాలు సమర్పించి సల్లంగా చూడమంటూ వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో చల్లా శ్రీనివాస్, కట్ట సురేష్, భుమగౌడ్, చల్ల శంకరయ్య,నర్సయ్య,బలు,చల్ల శేఖర్ గౌడ్,ఎస్సీ సంఘాల నాయకులు మారం పెల్లి రవి,నక్క రాజశేఖర్, లక్ష్మణ్, రాజం తదితరులు పాల్గొన్నారు.
Your experience on this site will be improved by allowing cookies.