రాయికల్ పట్టణం లోని పెద్ద చెరువు కట్ట ఇటీవల కురిసిన వర్షాలకు మట్టి కొట్టుకపోయి కట్టకు నష్టం వాటిలే అవకాశం ఉన్నందున కట్టంత నెర్రెలు బారింది. ప్రస్తుతం వర్షా కాలంలో చెరువులోకి నీరు చేరితే కట్ట తెగే ప్రమాదం ఉందని చెరువు కట్టకు మరమ్మతులు చేసి చెరువు కట్ట కోతకు గురికాకుండా చూడాలని పట్టణ మున్సిపల్ కో ఆప్షన్ మెంబర్ పిప్పోజు మహేందర్ బాబు రాయికల్ తాసిల్దార్ మహమ్మద్ అబ్దుల్ ఖయ్యూం కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
Your experience on this site will be improved by allowing cookies.