ఈరోజు మంగపేట మండలంలోని పురేడ్పల్లి గ్రామ యూత్ కాంగ్రెస్ నాయకులు ఎస్.కె అజ్మత్ కుమార్తెల అఖిక కార్యక్రమానికి సీతక్క గారి పిలుపు మేరకు హాజరై చిన్నారులను ఆశీర్వదించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యక్రమములో మండల పార్టీ అధ్యక్షులు మైల జయరాం రెడ్డి,జిల్లా అధికార ప్రతినిధి అయ్యోరు యానయ్య,మండల వర్కింగ్ ప్రెస్సిడెంట్ చెట్టుపల్లి వెనకటేశ్వర్లు, జిల్లా బిసి సెల్ ప్రధానకార్యదర్శి కాటబోయిన నర్సింహారావు,పూజారి సమ్మయ్య,సింగిల్ విండో డైరెక్టర్ కోడెం బాలకృష్ణ,మండల పార్టీ ఉపాధ్యక్షులు గాదె శ్రావణ్ కుమార్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు మురుకుట్ల నరేందర్,మైనారిటి సెల్ అద్యక్షులు హిదయితుల్ల, సీనియర్ కాంగ్రెస్ నాయకులు శేశగిరి,సురేష్,ఖాన్,యూత్ నాయకులు చెట్టుపల్లి ముకుందాం,అరవింద్,సతీష్ తదితరులు పాల్గొన్నారు..
Your experience on this site will be improved by allowing cookies.