|
modi add 1

జీహాదిల స్వర్గధామం భాగ్యనగరం

విశ్వనగరంగా ప్రసిద్ధి చెందుతున్న హైదారాబాద్ నగరానికి దేశవిదేశాల నుండి విద్యా,వైద్యం,ఉపాదికోసం వస్తుంటారు.సుందరమైన కట్టడాలు,ఆహ్లదకరమైన వాతావరణం,సినీపరిశ్రమ,విశ్వవిద్యాలయాలు,వైద్యశాలలు,ఫార్మసూటికల్ పరిశ్రమలు హైదారాబాద్ ప్రతిష్టను మరింత ఇనుమడింపజేస్తున్నాయి.తెలాంగాణా సాధించుకున్నాక అభివృద్ధి పరుగులిడుతోంది. అయితే ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే.దేశవిదేశాలకు చెందిన ఇస్లాం తీవ్రవాద సంస్థల మూలాలు అన్ని హైదారాబాద్ లోనే ఉండటం ఆందోళన కలిగిస్తోంది.ప్రస్తుతం తుఫాను ముందు ప్రశాంతతలాగా వుంది,కాని ఇది ఏనాటికైన ప్రమాదం కల్గించవచ్చు.హైదారాబాద్ నగరం లోని టోలిచౌకి,మీర్ పేట్,బార్కాస్,చాంద్రాయణగుట్ట,బాలాపూర్,మొఘల్ పురా,గోల్కొండ.టపాచపుత్ర,చార్మినార్ తో పాటు కరినగర్,జగిత్యాల,నిజామబాద్,బోధన్,కామారెడ్డి,సింగరేణి,ఆదిలాబాద్ లలో రోహింగ్యాలతోపాటు జిహాది స్లీపర్ సెల్స్ విస్తరించి ఉన్నారు.వీళ్ళకు కావలిసిన ఆధార్ కార్డు,ఓటర్ గుర్తింపు కార్డు,బ్యాంకు ఖాత,నివాసం కల్పించేందుకు ప్రత్యేకమైన వ్యవస్థఉంది.ఇందుకోసం అధికారులను బెదిరించటం,రాజకీయ పార్టీలతో ఒత్తిడి చేయించడం జరుగుతుంది. తేది:07-04-2015 మంగళవారం రోజున వరంగల్ నుండి హైదారాబాద్ కు కోర్టు విచారణకు వికారుద్దిన్,సులేమాన్,జకీర్,అంజాద్,అనిఫ్ అనే ఇస్లాం తీవ్రవాదులను తీసుకువస్తుండగా వీరు పోలీసుల ఆయుధాలు లాక్కోని చంపే ప్రయత్నం చేయగా పోలిసులు ఆత్మరక్షణకోసం జరిపిన కాల్పుల్లో ఈ అయిదుగురు హతం అయినారు. ఈ సంఘటన TRS ప్రభుత్వ ప్రతిష్టను పెంచింది,జాతీయస్థాయిలో KCR గారి పేరు మారుమ్రోగింది.వికారుద్దిన్ మొదట్లో చర్లపల్లి సెంట్రల్ జైల్లో ఉండేవాడు కాని ఇతను జైలు సిబ్బందిని,పోలీసులను తీవ్రంగా దుర్బాషలాడుతూ అవమానించేవాడు.అందువల్ల ఇతన్ని వరంగల్ జైలుకు మార్చారు.ఇతను అనేక మంది పోలీసులను హతమార్చాడు.ఈ ఎన్కౌంటర్ తరువాత AIMIM అధ్యక్షుడు అసదుద్దిన్ ఓవైసి రాష్ట్రప్రభుత్వం పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు.శుక్రవారం ప్రార్థన ల అనంతరం పాతబస్తీలో చాలా చోట్ల మసీదుల నుండి రాళ్ళు రువ్వారు.మీర్ చౌక్ లో ACP గంగాధర్ గాయపడ్డాడు అంటే తీవ్రత ఏంటో అర్ధం అవుతుంది.తరువాత ఏం జరిగిందో ఏమోకాని రాష్ట్రప్రభుత్వం మెతక వైఖరిని అవలంబించింది.15 ని!!లలో హిందువులను అందర్ని చంపుతానన్న అక్బరుద్దిన్ ఓవైసి నిర్ధోషిగా బయటపడ్డాడు.ACP సత్తెన్న తో పాటు ఎందరో IPS అధికారులను,పోలీసులను చంపిన వారు వివిధ కారణాలతో విడుదలచేయబడ్డారు. కొన్ని నెలల క్రిందట నిజామబాద్ నగరంలో PFI కి చెందిన అబ్దుల్ ఖాదర్ అనే వ్యక్తి అనేక మంది యువకులను సమీకరించి,సులువైన పద్దతిలో కాఫిర్ లు అయిన హిందువులను ఎలా చంపవచ్చో అని శిక్షణను ఇచ్చాడు. కరాటే శిక్షణ ముసుగులో ఈయన భైంసా,కరినగర్,జగిత్యాల,హైదారాబాద్,నెల్లూరు,కడప,ప్రకాశం,కర్నూలు లలో వందలాది మందికి శిక్షణను ఇచ్చాడు. 2020 మార్చి 30 న కరినగరంలో ఇండోనేషియా నుండి విజిటింగ్ వీసా పై వచ్చి మతకార్యక్రమాలలో పాల్గొని కరోనా వ్యాప్తికి 11 మంది కారకులు అయినారు,IOM ఇనిస్టిట్యూట్ ఆఫ్ మాథ్స్ నిర్వహకుడు మరియు PFI జిల్లా నాయకుడు జమీల్ అహ్మద్ కరోనా నిభంధనలకు విరుద్ధంగా లాక్డౌన్ కాలంలో తరగతులు నిర్వహించి కరోనావ్యాప్తి కి కారకులు అయినారని ఇది క్లినికల్ జీహాద్ లో భాగమని పలువురు నగరవాసులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల ISKP "ఇస్లామిక్ స్టేట్ ఖోరాసాన్ ప్రావిన్స్" స్థాపనే ధ్యేయంగా సూరత్ కు చెందిన సుబేరా బాను,హైదరాబాదుకు చెందిన ఖదీజా అలియాస్ అబిదాను గుజరాత్ ATS పోలీసులు అరెస్టు చేయగా అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి.సుబేరా బాను మరియు హైదరాబాదుకు చెందిన అబీదా గుజరాత్ లోని పోరుబందర్ లో బోట్ ను హైజాక్ చేసి అఫ్ఘనిస్తాన్ వెళ్ళాలనుకున్నారు.జర్మనీలో ఉంటున్న తన మిత్రుడు అలీ ద్వారా కాలపత్తర్ లో "లైఫ్ మెడికల్ హాల్" నిర్వాహకుడు సయ్యద్ ఫసియుల్లా తో పరిచయం ఏర్పడిందని సుబేరా బాను పోలీసుల విచారణలో తెల్పింది.పాకిస్తాన్ జీహాదీలు మరియు కాశ్మీర్ జీహాదీలతో సంభందాలు ఉన్నాయని ఆమే ఒప్పుకొంది.మహ్మాద్ జావేద్ అతని కూతురు ఖతీజా రామగుండంలో గుజరాత్ ATS పోలీసులు అరెస్టు చేయటంతో తెలాంగాణా ఉలిక్కిపడింది. మధ్యప్రదేశ్ ATS పోలీసులు హైదరాబాదుకు చెందిన అయిదుగురు ఇస్లాం తీవ్రవాదులను అరెస్టు చేశారు,అరెస్టు అయినవారంతా సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు కావటం గమనార్హం.తాజాగా మీర్ చౌక్ పోలీసు స్టేషన్ ఫరిదిలో సులేమాన్ అనే ISIS తీవ్రవాదిని అదుపులోకి తీసుకొన్నారు,గతంలో అతనికి SOT పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చినా అతని వైఖరిలో మార్పు రాలేదు.కేంద్ర భద్రత బలగాలు హైదరాబాదు ఇస్లాం తీవ్రవాదుల అడ్డాగ మారటాన్ని జీర్ణించుకోలేక పోతున్నాయి.మధ్యప్రదేశ్ ATS పోలీసులు మరియు తెలాంగాణా కౌంటర్ ఇంటలిజెన్సి నిర్వహించిన దాడిలో హైదరాబాదులోని జవహర్ నగర్ కు చెందిన సలాం అలియాస్ సల్మాన్ తో పాటు మరో ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకొన్నారు.సలీం అలియాస్ సల్మాన్ "హిజ్బ్ ఉల్ తహరీర్" అనే సంస్థను స్థాపించినాడు ఇతను స్థానిక ప్రజలకు అమాయకంగా కనిపిస్తూ ఆయుధాలను సేకరించాడు,ధనవంతులు,విద్యావంతులు,ఉన్నత ఉద్యోగులను తన తీవ్రవాద సంస్థలో చేర్చుకొన్నాడు.ఒడిసాకు చెందిన అబ్దుల్ రెహమాన్ అనే క్లౌడ్ ఇంజనీరు,డెంటిస్ట్ షేఖ్ జునైద్,యాఖుబ్ లు అరెస్టైన వారిలో ఉన్నారు.అసదుద్దిన్ ఓవైసి కి చెందిన విద్యాసంస్థలలో పనిచేసే ప్రొఫెసర్ లు కూడా అరెస్టైన వారిలో ఉన్నారు.విచిత్రమేమిటంటే ఏ రాజకీయ పార్టీ కూడా ఈ అంశాల పట్ల ఆందోళన చెందకపోవటం. ఇప్పుడు ఈ సమస్యలన్ని పరిష్కరించగలిగే పార్టీని హిందువులు గుర్తించాలి. స్వార్ద రాజకీయనాయకులు,అధికారమే పరమావధిగా పనిచేసే కుటుంబపార్టీలకు గుణపాటం చెప్పాలి. మత తీవ్రవాదాన్ని నిర్ధాక్షిణ్యంగా అణచివేసే నాయకున్ని మనం ఎన్నుకోవాలి.హిందువులు తమ పిల్లలని భారతసైన్యంలోని అగ్నిపథ్ లో చేర్పించాలి.స్వీయ రక్షణ కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేసుకోవాలి.అనుమానితుల సమాచారాన్ని పోలిసులకు తెల్పటం మన బాధ్యతగా గుర్తించాలి. జై హింద్. వ్యాసకర్త రుద్రోజు శ్రీనివాస్ సామాజిక కార్యకర్త కరినగర్ సెల్ నం.9440763351

By NYALAKONDA ANIL DESAI | October 29, 2023 | 0 Comments

Hot Categories

2
1
6
1