|
modi add 1

స్వచ్చదనం -పచ్చదనం కార్యక్రమంలో చెట్లు నాటిన పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

రాయికల్ మండల ప్రభుత్వ జూనీయర్ కళాశాలను సందర్శించి విద్యార్థుల మరియు ఉపాద్యాయుల సమస్యలను తెలుసుకున్నారు. విద్యార్థులకు సమయానికి బస్ సౌకర్యం కల్పించే విదంగా అధికారులకు సూచిస్తానని అన్నారు. మోడల్ స్కూల్ , ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు సమయానికి బస్ వచ్చేలా చేస్తానని తెలిపారు. జూనియర్ కళాశాలలో విద్యార్థులు ఉపాద్యాయులతో స్వచ్చదనం పచ్చదనం కార్యక్రమంలో చెట్టు నాటి వాటి సంరక్షణ కూడా చూడాలని అన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు ఒక్కొక్క చెట్టు నటాలి దాని సంరక్షణ మనఅందరి బాధ్యత అని తెలిపారు.కళాశాల లోని వాటర్ ప్లాంట్ పరిశీలించారు వాటర్ ప్లాంట్ చిన్న చిన్న సమస్యలు ఉండడం తో మరమ్మతులు చేపిస్తనాని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అద్యక్షులు , మండల కాంగ్రెస్ అద్యక్షులు , కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మాజీ సర్పంచులు , మాజీ ఉప సర్పంచులు , మాజీ ఎంపీటీసీలు , సీనియర్ కాంగ్రెస్ నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు వివిధ హోదాలో ఉన్న నాయకులు పాల్గొన్నారు.

By Gantyala Praveen | August 06, 2024 | 0 Comments

Hot Categories

2
1
6
1