రాయికల్ మున్సిపల్ నూతన కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన జగదీశ్వర్ గౌడ్ ను,మరియు మేనేజర్ గా బాధ్యతలు స్వీకరించిన ప్రకాష్ లను మెప్మా ఆర్పీలు శాలువాతో ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో సి ఓ శరణ్య, మెప్మా ఆర్పీలు జయసుధ, రమ్య, సుమలత, భాగ్యలక్ష్మి, సుజాత, లావణ్య, అనూష, రిజ్వాన, జోత్స్న పాల్గొన్నారు.
Your experience on this site will be improved by allowing cookies.