రాయికల్ పట్టణంలో కుక్కలు,కోతుల బెడదతో ప్రజలు అల్లడిపోతున్నా మున్సిపల్ తరుపున ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని అత్యవసరంగా చర్యలు చేపట్టాలని,లేని యెడల కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన చేపడుతామని మున్సిపల్ కమీషనర్ కు బీఆరెస్ కౌన్సిలర్లు వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మ్యాకల కాంతారావు, తురగ శ్రీధర్,మారంపెళ్ళి సాయికుమార్,కన్నాక మహేంధర్,వల్లకొండ మహేష్ గౌడ్,నాయకులు శ్రీరాముల సత్యనారాయణ, తెరాస పట్టణ అధ్యక్షులు అనిల్ కుమార్ పాల్గొన్నారు.
Your experience on this site will be improved by allowing cookies.