మల్యాల లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు జనం గొంతు /మల్యాల ప్రతినిధి మల్యాల మండల కేంద్రంలో మంగళవారం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బ్లాక్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మనమందరం మన రాజ్యాంగ విలువలను పాటిస్తూ దేశంలో శాంతి, అభివృద్ధి, సమృద్ధి చెందాలన్నారు. ఈ కార్యక్రమంలో దొంగ ఆనందరెడ్డి, దారం ఆదిరెడ్డి, బత్తిని శ్రీనివాస్ గౌడ్,మ్యాక లక్ష్మణ్, బోట్ల ప్రసాద్, శనిగరపు తిరుపతి,తాళ్ల హరినాథ్, జలంధర్, నర్సయ్య,విశ్వనాథ్, గంగ స్వామి, నాంపల్లి, శ్రీనివాస్, ఇమామ్, తదితరులు పాల్గొన్నారు.
Your experience on this site will be improved by allowing cookies.