సందర్బంగా ప్రధానితో పాటు గవర్నర్,మంత్రులు రానున్నారు.పీఎంకు స్వాగతం పలికెందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నట్టు మంత్రి సీతక్క తెలిపారు. ఈ సందర్భంగా ఆమె ఏరోడ్రమ్ వద్ద నేతలు దిగనున్న 8 హెలిప్యాడ్ లను పరిశీలంచారు.ఆమె వెంట ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ కంది శ్రీనివాస రెడ్డి గారు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు గారు,కలెక్టర్ రాహుల్ రాజ్, జిల్లా ఎస్పీ గౌస్ ఆలం, మహబూబాద్ ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేథన్, ట్రైనీ ఐపీఎస్ చైతన్య,బొథ్ నియోజకవర్గ ఇంచార్జ్ ఆడే గజేందర్,ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ గారు,కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు అన్వేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు...
Your experience on this site will be improved by allowing cookies.