రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బి. రాజేశ్వరరావు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. 13 మంది డ్రైవర్స్ డ్రంక్ & డ్రైవ్లో పట్టుబడ్డారు. వీళ్లలో 12 మందికి రూ.28,000 జరిమానా విధించారు. రెండోసారి మత్తులో వాహనం నడిపిన వ్యక్తి – వెంకటేష్ దుర్వ కు ఐదు రోజుల జైలు శిక్ష విధించి కరీంనగర్ జిల్లా జైలుకు తరలించారు.
నకిలీ నంబర్ ప్లేట్ వాడుతున్న వ్యక్తి అరెస్ట్: చార్మినార్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్
May 30, 2026Your experience on this site will be improved by allowing cookies.