రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ B. రాజేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో పట్టుబడిన 10 మందిని సెకండ్ అడిషనల్ మేజిస్ట్రేట్ వెంకటేష్ దుర్వ ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా మొత్తం రూ.16,000 జరిమానా విధించగా, రెండోసారి ఉల్లంఘనకు పాల్పడిన ఇద్దరికి మూడురోజుల జైలు శిక్ష విధించడంతో వారిని కరీంనగర్ జిల్లా జైలుకు తరలించారు.
Your experience on this site will be improved by allowing cookies.